![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 07:46 PM
ఆదివారం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి చెంచు గూడెంను సందర్శించిన సిపిఎం జిల్లా ప్రతినిదుల బృందం. నాగన్న మృతి పోయిన మరియు ఈశ్వరమ్మ పై దాడి విషయంలో సెట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని, దాడిలో పాల్గొన్న మిగతా అందరిని అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఏఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పర్వతాలు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ జిల్లా నాయకులు శివ వర్మ తదితరులు పాల్గొన్నారు.