![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:02 PM
మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మరణం బాధాకరం అని కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ధర్మపురి అరవింద్ నివాసంలో డి. శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన కేటీఆర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరమర్శించి, తన ప్రగడ సానుభూతి తెలియజేశారు