![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:11 PM
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని కేశ్య తండ, మెగ్యతండాల్లో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాటుసారా తయారీకి వినియోగించే 600 లీటర్ల బెల్లం పానకం లభ్యమవడంతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, ఎస్సై మల్లేష్, సిబ్బంది వేణు గోపాలరెడ్డి, కృష్ణ, శేఖర్ రెడ్డి, నాగరాజు, అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.