![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 07:51 PM
నారాయణపేట జిల్లా నర్వ మండలానికి చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి ప్రధాని మోడీ నిర్వహించిన 111వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని ఆదివారం తన నివాసంలో టీవీలో వీక్షించారు. ఈకార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు వావిళ్ళ రవి కుమార్ రెడ్డి బిజెపి నాయకులు హనుమంతు రెడ్డి, బీజేవైఎం నాయకులు సురేందర్ రెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు