![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 11:54 AM
కోదాడ మండల పరిధిలోని కూచిపూడి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ చార్యులు మహా సుదర్శన నరసింహ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు, కందికొండ సాయిబాబా, వంగిపురం పవన్ కుమార్ ఆచార్యులు ఉన్నారు.