![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:47 PM
వాంకిడి మండలం భీంపూర్ లో శుక్రవారం చేపల వేటకి వెళ్ళి మృతి చెందిన విషయం తెలిసిందే కాగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ భీంపూర్ చేరుకుని స్తానిక సంబంధిత శాఖ అధికారులను వెంట బెట్టుకొని చెరువును పరిశీలించారు. వర్ష కాలం చెరువు వల్ల ఏటువంటి ప్రమాదాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోనీ సమస్య పరిష్కారం కోసం కృషీ చేయాలని స్థానిక అధికారులకు అదేశించారు.