![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 08:03 PM
గద్వాల పట్టణంలోని బీజేపీ డీకే బంగ్లాలో, ప్రధాని నరేంద్ర మోదీ 111వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వీక్షించారు. మోదీ ఈ కార్యక్రమంలో మానవాభివృద్ధి, కాశ్మీర్లోని రైతుల స్పూర్తిదాయక కథలు, కేరళలోని గిరిజన మహిళల హస్తకళలు పై దృష్టి సారించారు. ఆకాశవాణి సంస్కృతం 50వ వార్షికోత్సవాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాని అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.