![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 03:30 PM
నారాయణపేట డీఈవో అబ్దుల్ ఘనీనీ శనివారం సాయంత్రం నారాయణపేట తన కార్యాలయంలో రాష్ట్రీయ ఉపాద్యాయ పండిత పరిషత్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రుద్రసముద్రం రాములు, కుమార్ విభిషన్ మాట్లాడుతూ. రెండున్నర దశాబ్దాల తరువాత భాషోపాధ్యాయులకు చేపట్టిన పదోన్నతులను సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.