![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 04:37 PM
రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ని మంచిర్యాల డిసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఏ భాస్కర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మంచిర్యాల జోన్ అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజలతో మంచి సత్ససంబంధలు కలిగి, 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలని డిసీపీ కి సూచించారు.