![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:44 PM
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో శనివారం త్వరలో పదవీకాలం ముగుస్తున్న మండల ప్రాదేశిక సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, వంగూరు జెడ్పిటిసి కెవిన్ రెడ్డి పాల్గొన్నారు.