![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:14 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గేటు వద్ద గురువారం పిట్లం ఎస్సై నిరేష్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ లింబాద్రి ఆధ్వర్యంలో గురువారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ. వాహనదారులు వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంటపెట్టుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పక వాడాలని, సరైన పత్రాలు లేనివారికి జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు.