![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:33 PM
న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను శుక్రవారం జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల రాజేందర్ లు కలిసారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల రాజేందర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలోని వివిధ సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వారు తెలిపారు.