![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 05:01 PM
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని హీరో షోరూం వెనకాల గల ఒక షెడ్డులో మహిళ అనుమానాస్పదంగా శుక్రవారం మృతి చెందింది. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించారు. చనిపోయిన మృతురాలి వయస్సు 30 నుండి 35 సంవత్సరాలు ఉంటుందని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. మహిళా సమాచారం ఎవరికైనా తెలిస్తే 8712656746 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.