![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:16 PM
వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్మి, షాది ముభారక్ చెక్కులను గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ భీం భరత్, నవాబ్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.