![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:18 PM
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలం రాంపూర్ కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిసింది. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన బైక్, పలు ఆధారాలతో రాంపూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించినప్పటికి ఇంకా పూర్తి వివరాలు దొరకలేదని పోలీసులు ఫోటోలు విడుదల చేసి వ్యక్తిని గుర్తు పట్టాల్సిందిగా కోరుతున్నారు.