![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:41 PM
జగిత్యాల: గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన గాదం సురేశ్(24) బుధవారం లక్ష్మీపూర్ గ్రామానికి బైక్ పై వెళ్తుండగా గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఓ ఆసుపత్రికి తరలించగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. సురేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.