![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 10:20 AM
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోలు గ్రామంలో గురువారం మహిళలు కప్ప ను కట్టి ముసిలమ్మ గుట్టకు వెళ్లి అమ్మవారికి వరద శాపం చేసి వర్షాలు కురవాలని వరుణ దేవుని వేడుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వర్షాలు సక్రమంగా కృషి పంటలు బాగా కురవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.