![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:25 PM
పిట్లం మండలం కారేగాంకు చెందిన సుగుణ(36) బొల్లక్పల్లి సమీపంలోని మంజీరానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. స్థానికులు గమనించి 100డయల్ కు సమాచారం అందించడంతో పిట్లం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సుగుణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.