![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:52 PM
జిల్లాలోని ముదిరాజులు మత్స సహకార సంఘంలో సభ్యత్వాలు చేసుకోవాలని మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. చేప పిల్లల విడుదల ప్రభుత్వం టెండర్లు వేయాలని అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇన్స్యూరెన్స్ వివరాలను జిల్లా మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్ వివరించారు. సభ్యులు పాల్గొన్నారు.