![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:18 PM
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టి తాజా మాజీ సర్పంచ్ దత్తప్పను హై దరరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో గుండె శస్త్ర చికిత్స చేసుకున్న ఆయనను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పమర్శించారు. ఈ సందర్భంగా గుండె శస్త్రచికిత్స, ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.