![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:49 PM
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల, సకాలంలో సేఫ్టీ మెటీరియల్ అందించకపోవడం, ఏబి స్విచ్లు మరమ్మత్తులు చేయకపోవడం తదితర కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గురువారం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలోని సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆపరేటర్ లక్ష్మణ్ విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడు. ఏబీ స్విచ్లు డైరెక్ట్ గా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు.