![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:57 PM
ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అతి తొందరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతో ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.