![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:04 PM
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సందర్భంగా శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడపడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన సేవలను భారత జాతి ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారు.