![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:18 PM
రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామంలో గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పలు రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అనంతరం మండల చైర్మన్ హరినాథ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామస్థులందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.