by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:22 PM
నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామంలో ఓ ఇంటిపై దాడి జరిగి ఉద్రిక్తలకు దారి తీసింది. ఎస్ ఐ. రాజు కథనం ప్రకారం గురువారం గొల్లపండరి ఈగురాం రాజాగౌడ్ కు 25 వేల రూపాయలు అప్పుగా ఇచ్చి అడగడానికి వెళ్తే, ఇగురం రాజాగౌడ్ కుటుంబ సభ్యులు పండరి ఇంటిపై దాడి చేసి తనభార్యను కర్రలతో కొట్టి గాయపరిచారని బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.