![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:27 PM
HCU భూముల కేసు మరో కీలక మలుపు తిరిగింది. సీఎస్ శాంతికుమారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో లా అండ్ ఆర్డర్ డీజీ భగవత్, నవీన్ మిట్టల్, అధికారులు పాల్గొన్నారు.
హెచ్సీయూ భూముల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సీఎస్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.