తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 03:26 PM
విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యలో సంస్కరణలకు చేశారు. డిగ్రీలోని ఆరు సెమిస్టర్ల షెడ్యూళ్లను నిర్ణయించారు. తొలి సెమిస్టర్ తరగతులు జూన్ 16 నుంచి, పరీక్షలు నవంబరు 6 నుంచి మొదలవుతాయి.
20 శాతం మార్పులతో డిగ్రీలో కొత్త పాఠ్య ప్రణాళికను అమల్లోకి తీసుకురాన్నారు. ఇప్పటివరకు సెమిస్టర్ పరీక్షలకు 80, అంతర్గత పరీక్షలకు 20 మార్కులు కేటాయించేవారు. ఇకపై సెమిస్టర్ పరీక్షలను 50 మార్కులకే నిర్వహిస్తారు.